మైనింగ్ సిబ్బంది, కార్మికులు ఎమ్మెల్యేకు వినతి

76చూసినవారు
గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యే జగదీశ్వరికి గరుగుబిల్లి మండలం చినగుడబ సమీపంలో ఉన్న మైనింగ్ సిబ్బంది, కార్మికులు శనివారం వినతిపత్రం అందజేశారు. గత 15 సంవత్సరాలుగా ఈ మైనింగ్ కంపెనీలో పని చేస్తున్నామని, కొంతమంది తమ ప్రయోజనాల కోసం ఈ కంపెనీపై లేనిపోని అపోహలు కల్పించి దీనిని మూయించాలని చూస్తున్నట్లు చెప్పారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు.

సంబంధిత పోస్ట్