కురుపాంలో విద్యుత్ నిలుపుదల

65చూసినవారు
పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం మండల కేంద్రంలో గల 33 కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు విద్యుత్ నిలుపుదల చేస్తున్నట్టు విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు. మండలంలో గల అన్ని గ్రామాలలో వీనియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్