మన్యం కలెక్టర్ గా శ్యామ్ ప్రసాద్

68చూసినవారు
మన్యం కలెక్టర్ గా శ్యామ్ ప్రసాద్
పార్వతీపురం మన్యం జిల్లాకు నూతన కలెక్టర్ గా ఏ. శ్యామ్ ప్రసాద్ ను నియమించారు. ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈయన పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. రాష్ట్రంలో పలువురు కలెక్టర్ల బదిలీల్లో భాగంగా మన్యం జిల్లాకు ఈయన రానున్నారు. ఇక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్న నిశాంత్ కుమార్ బదిలీపై వెళ్లారు.

సంబంధిత పోస్ట్