పెన్షన్లు దుర్వినియోగంపై కఠిన చర్యలు

67చూసినవారు
ప్రజా పెన్షన్లను అనర్హులకు అందజేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టరు ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోబిక, ఐటిడిఎ ఇన్ ఛార్జ్ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి జి. కేశవ నాయుడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్