హోం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ కార్యకర్తలు

77చూసినవారు
హోం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితని కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం బి. జే. పురం కార్యకర్తలు రమేష్, తదితరులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకున్న అనిత లాంటి వారికి మంత్రి పదవి రావటం సంతోషం అని తెలియచేసారు.

సంబంధిత పోస్ట్