ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితని కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం బి. జే. పురం కార్యకర్తలు రమేష్, తదితరులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకున్న అనిత లాంటి వారికి మంత్రి పదవి రావటం సంతోషం అని తెలియచేసారు.