పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

63చూసినవారు
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
నెల్లిమర్లలో విషాదం నెలకొంది. మద్యానికి బానిసై వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. వెల్లూరికి చెందిన అర్జున్ రెడ్డి(38) మద్యానికి బానిస అవ్వడంతో కడుపునొప్పితో బాధపడేవాడు. రెండురోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా.. మంగళవారం ఓ తోటలో పురుగుమందు తాగి మృతిచెందినట్లు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్