నెల్లిమర్ల జ్యూట్ మిల్స్ బంద్ విజయవంతం

50చూసినవారు
నెల్లిమర్ల జ్యూట్ మిల్స్ బంద్ విజయవంతం
నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి గ్రామంలో యువగళం ముగింపు సభ నేడు జరుగుతున్న సందర్భంగా నెల్లిమర్ల నగరపంచాయతి పరిధిలో ఉన్న జ్యూట్ మిల్స్ ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సువ్వాడ రవిశేఖర్ ఆధ్వర్యంలో యువగళం ముగింపు సభను విజయవంతం చేయాలని బంద్ కు పిలుపునిచ్చారు. కార్మికులు కూడా బంద్ కు స్వచ్ఛందగా మద్దతు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్