ఓటు హక్కును వినియోగించుకున్న ఉద్యోగులు

58చూసినవారు
ఓటు హక్కును వినియోగించుకున్న ఉద్యోగులు
పాలకొండ పోలింగ్ కేంద్రం వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా సోమవారం మధ్యాహ్నం పూర్తయ్యేసరికి 1, 055 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ఆదివారం 726 మంది ఓటు వేశారు. మంగళవారం 329 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

సంబంధిత పోస్ట్