విద్యుత్ తీగలు తగిలి చెలరేగిన మంటలు

4677చూసినవారు
పాలకొండ నగర పంచాయతీ పాత బస్టాండ్ దగ్గర శుక్రవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుందని అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు తెలిపారు. విద్యుత్ నియంత్రిక పై తీగల నుంచి నిప్పురవ్వలు చెలరేగి పక్కనే ఉన్న పురిపాకల షాపులపై పడి మంటలు చెలరేగాయన్నారు. షాపుల్లో ట్రావెలర్స్కు సంబంధించిన ఆయిల్స్, టైర్స్, ఫర్నిచర్ దగ్ధమయ్యాయన్నారు. రూ. 2, 12, 000 ఆర్థికంగా నష్టం వాటిలిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్