వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు

71చూసినవారు
వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు
వీర గొట్టం మండలం పనస, వాడమొట్ట, వెంకటాపురం గ్రామాలకు చెందిన సుమారు 500 కుటుంబాలు వైసీపీని వీడి జనసేనలోకి నిమ్మక జయకృష్ణ, కురికన రవిల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో సోమవారం చేరారు. వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్