ఆటో బోల్తా ఘటనలో ఒకరు మృతి

1907చూసినవారు
ఆటో బోల్తా ఘటనలో ఒకరు మృతి
సీతంపేట మండలం పెదరామ పంచాయతీ ఉమ్మరవెల్లి గ్రామ సమీపంలో సోమవారం ఆటో బోల్తా పడిన ఘటన తెలిసిందే. ఆటోలో 18 మంది గిరిజనులు ప్రయాణిస్తుండగా బోల్తా పడటంతో సవర కార్తీక్ (10) అనే అబ్బాయి మృతి చెందాడు. ప్రయాణికులంతా సీతంపేట సంతకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఏడుగురిని సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఏడుగురిని శ్రీకాకుళం రిమ్స్ కు తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్