యుద్ధ ప్రాతిపదికన ట్యాంకరు తొలగింపు

77చూసినవారు
వీరఘట్టం-పార్వతీపురం ప్రధాన రహదారిలో 33 కెవి ప్రదాన విద్యుత్ లైన్ లోని స్తంభాన్ని ఢీ కొట్టిన ట్యాంకర్ ను బుధవారం యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ఉదయం 11 గంటల నుంచి టాంకర్ ను తొలిగించే పనులు చేపట్టడంతో ప్రధాన రహదారిలో రావివలస సమీపంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్యాంకరు ఢీ కొట్టిన విద్యుత్ స్తంభాన్ని వెంటనే మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్