అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉన్నవారికే ఓట్లు వేస్తాం

78చూసినవారు
రాష్ట్రంలో ఉన్న 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని మరిచిపోవడం దారుణమని, సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం పాలకొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వవలసిన బకాయిలను ఇవ్వకపోవడం జగన్ రెడ్డి చేసిన పెద్ద మోసమని అన్నారు. తమకు అండగా ఉన్నవారికి ఓట్లు వేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్