మారుమూల గిరిజనగ్రామాలను పరిశీలిoచిన డి.ఎం.ఓ

56చూసినవారు
మారుమూల గిరిజనగ్రామాలను పరిశీలిoచిన డి.ఎం.ఓ
పార్వతీపురం మండలం మారుమూల గిరిజన గ్రామాలైన పనసభద్ర, కోరి గ్రామాలో ఆదివారం జిల్లా మలేరియా అదికారి డాక్టర్ టీ. జగన్మోహనరావు సందర్శించారు. అనంతరం అక్కడ గర్భిణీ స్త్రీ, చిన్నారుల ఆరోగ్య పరిశీలన చేసి తగు సూచనలు చేశారు. రక్తహీనతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమెకు అవగాహన కల్పించారు. అందుబాటులొ ఉన్న పేదలకు వస్తు, వస్త్ర రూపంలో సహాయం చేసారు.

సంబంధిత పోస్ట్