ప్రతీ సమస్య పరిష్కారం కావాలి: మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్

51చూసినవారు
ప్రతీ సమస్య పరిష్కారం కావాలి: మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్
ప్రతీ సమస్యా పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సమస్య పరిష్కారం దిశగా యోచిస్తుందన్నారు. సుపరిపాలన, సమర్ధత, అవినీతి రహిత వ్యవస్థ లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్