విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న పాఠశాలలు

72చూసినవారు
జిల్లా వ్యాప్తంగా గురువారం నుంచి బడి గంట మోగనుంది. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. 50 రోజుల పాటు పుస్తకాలు మూలన పడేసిన విద్యార్థులు స్కూల్ బ్యాగ్ నిండా పుస్తకాలు, చేతిలో క్యారేజీ, సైకిల్ మీద, ఆటోల్లో, బస్సుల్లో బడికి వెళ్లేందుకు సిద్ధమయ్యరు. దాంతో కురుపాం నియోజకవర్గంలో గల విద్యార్థులకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సిద్ధమయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్