స్వయం ఉపాధి యూనిట్లను ప్రారంభించాలి

74చూసినవారు
స్వయం ఉపాధి యూనిట్లను ప్రారంభించాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధికి బ్యాంకులు ముఖ్య భూమిక పోషించాలని అందుకుగాను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం తద్వారా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుకు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్