పర్యాటక, ఆతిథ్య రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించాలి

60చూసినవారు
పర్యాటక, ఆతిథ్య రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించాలని పారిశ్రామిక  రంగ ప్రతినిధులు కోరారు. మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పారిశ్రామిక ఎగుమతుల  ప్రోత్సాహక మండలి సమావేశం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానం క్రింద తయారి, సేవా రంగాలకు పెట్టుబడి రాయితీ, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ రాయితీ, భూ మార్పిడి ప్రభుత్వ రాయితీ కల్పించిందన్నారు.

సంబంధిత పోస్ట్