వీరికి మంత్రివర్గంలో మొండి చెయ్యి

1100చూసినవారు
వీరికి మంత్రివర్గంలో మొండి చెయ్యి
ఎస్ కోట నుంచి పోటీ చేసి విజయం సాధించిన కోళ్ల లలిత కుమారి, చీపురుపల్లి నుంచి కిమిడి కళా వెంకట్రావు, రాజాం నుంచి గెలిచిన కోండ్రు మురళికి తెదేపా మంత్రివర్గంలో అధిష్టానం నుంచి మొండిచెయ్యి ఎదురైంది. కిమిడి కళావెంకట్రావు, కోండ్రు మురళి మంత్రులుగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఎస్. కోట నుంచి గెలుపొందిన కోళ్ల లలితకుమారి 2009, 2014లో విజయం సాధించి 2024లో మూడోసారి గెలుపొందారు. ఈ ముగ్గురికి మంత్రి పదవి దక్కలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్