భగ్గుమంటున్నా కూరగాయల ధరలు

50చూసినవారు
భగ్గుమంటున్నా కూరగాయల ధరలు
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. శుక్రవారం రాజాం మార్కెట్ కు వెళ్లి పరిశీలిస్తే కూరగాయలు ధరలు అమాంతం పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో టమాట రూ. 80 పలుకుతుండగా కిలో ఉల్లి 40 వరకు ఎ విక్రయిస్తున్నారు. వారం ముందు ప్రజలకు అందుబాటులో ఉండే ఉల్లి, టమాటా ధరలు పెరగటంతో వీటి కొనుగోలుకు ప్రజలు ఆలోచన చేయాల్సి వస్తుంది. పంట దిగుబడి తగ్గటంతో ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్