జాతీయ స్కాలర్షిప్ కి ఎంపికైన నేహా పట్నాయక్

70చూసినవారు
జాతీయ స్కాలర్షిప్ కి ఎంపికైన నేహా పట్నాయక్
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ద్వారా ఇచ్చే సీసీఆర్ టీ స్కాలర్‌షిప్ ను కూచిపూడి నాట్య విభాగంలో శ్రీకాకుళంకి చెందిన ప్రముఖ నాట్యగురు రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్యురాలు కుమారి కుప్పిలి నేహా పట్నాయిక్ కైవసం చేసుకుంది. అక్టోబర్‌లో ఈ ఎంపిక పరీక్షను హైదరాబాద్ సెంటర్‌లో నిర్వహించగా ఏపీ నుండి కూచిపూడి విభాగంలో ఇద్దరు విద్యార్ధులు స్కాలర్‌షిప్ ను కైవసం చేసుకోగా అందులో ఒకరు శ్రీకాంత్ విద్యార్థి నేహా పట్నాయక్.

సంబంధిత పోస్ట్