ప్రజాదర్బార్ లో వినతులు స్వీకరించిన మంత్రి సంధ్యారాణి

52చూసినవారు
ప్రజాదర్బార్ లో వినతులు స్వీకరించిన మంత్రి సంధ్యారాణి
సాలూరు మంత్రి సంధ్యారాణి ఇంటివద్ద క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ప్రజా దర్బార్ కార్యక్రమన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిర్వహించారు. ప్రజాదర్భాలలో ప్రజలు చెప్పిన పలు ప్రజా సమస్యలు విని వినతులు స్వీకరించరు. తక్షణమే అధికారులకు ఫోన్లు చేసి ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని ఆదేశించారు. వివిధ వర్గాల ప్రజల నుంచి ముఖ్యంగా గిరిజనుల నుంచి అందుతున్న ఫిర్యాదులను తీసుకొని ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించరు.

సంబంధిత పోస్ట్