నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

67చూసినవారు
నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల కౌంటింగ్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుండగా, ఏం జరుగుతుందోనని ప్రజలు, రాజకీయ నాయకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇదే అదనుగా కొంత మంది లక్షల్లో పందెం కాస్తున్నారు. రాష్ట్రంలో జూన్ 13న సార్వత్రిక ఎన్నికలు జరగ్గా నాటి నుండి 22రోజులుగా ఓట్ల కౌంటింగ్ రోజు కోసం రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్