తిరుమల లడ్డూ వివాదాన్ని సీబీఐ విచారణ జరపాలి

71చూసినవారు
సాలూరు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర దర్శించుకున్నరు. ఆయన శనివారం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రాయశ్చిత పూజలను చేయించారు. తిరుమల లడ్డూ వివాదాన్ని సీబీఐతో పాటు సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపి నిగ్గు తేల్చాలని మాజీ డిప్యూటీ సీఎం డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్