కోటికిపెంట పంచాయతీ పరిధిలో టీడీపీ ఎన్నికలు ప్రసారం
టీడీపీ నాయకులు తమ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణితో పాటు పంచాయతీ పరిధిలో గ్రామంలో శుక్రవారం ప్రసారం నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీఎం కావాలి అని కోరుకుంటున్నరు. అలాగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించి నియోజకవర్గన్ని అభివృద్ధి చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని సంధ్యరాణి కోరారు. టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం లభించింది.