శృంగవరపుకోట: డిప్యూటీ సీఎంను సత్కరించిన ఎమ్మెల్యేలు

77చూసినవారు
శృంగవరపుకోట: డిప్యూటీ సీఎంను సత్కరించిన ఎమ్మెల్యేలు
గుర్ల మండల కేంద్రంలో డయేరియా వ్యాధితో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించేందుకు సోమవారం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సమావేశం అనంతరం ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిధి గజపతిరాజుతో కలిసి పవన్ కళ్యాణ్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్