ఆదివాసి మహాసభ నూతన కార్యవర్గ ఎన్నికలు

64చూసినవారు
ఆదివాసి మహాసభ నూతన కార్యవర్గ ఎన్నికలు
పాడేరు మండలం ఆదివాసి మిత్ర వెల్ఫేర్ సొసైటీ గబంగి యూత్ ట్రైనింగ్ సెంటర్ లో బుధవారంపెదబయలు,హుకుంపేట,పాడేరు మండలాలకు చెందిన గ్రామ మిత్రులకు,ఆదివాసి మహాసభ జనరల్ బాడీ ఎన్నికలుజరిగింది.ఆదివాసి మిత్ర వెల్ఫేర్ ఆఫీసర్ మన్మధ రావు మాట్లాడుతూ గత సంవత్సరంలో ఆదివాసి మహాసభ ఆధ్వర్యంలో గిరిజన చట్టాలపై, హక్కులపై, ఫారెస్ట్ చట్టం,పెసచట్టం,జాతీయ ఉపాధి హామీ చట్టలు ఆదివాసులకు గ్రామస్థాయిలోనే అవగాహన పరుస్తూవచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్