జీవీఎంసీలోకి 64 పంచాయతీలు

70చూసినవారు
జీవీఎంసీలోకి 64 పంచాయతీలు
నగరాన్ని ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాలు జీవీఎంసీలో విలీనం కావడం వల్ల త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశముంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుతమున్న పన్నులే పదేళ్ల పాటు కొనసాగించేలాచూడాలని ప్రతిపాదిస్తామని పేర్కొన్నారు. మంగళవారం భీమిలి రూరల్, ఆనందపురం, పద్మనాభం మండలాల విలీన ప్రతిపాదనపై భీమిలిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులుతో సమావేశమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్