అభిమానం చాటుకున్న కూటమి నాయకులు

71చూసినవారు
అభిమానం చాటుకున్న కూటమి నాయకులు
సచివాలయంలో ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఫోటోలు లేవని తెలుసుకొని వెంటనే సచివాలయం సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ది మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ది పటాలను భీమిలి నియోజకవర్గం, 6వ వార్డ్ పరిధిలో *45, 49 సచివాలయం* సిబ్బందికి గురువారం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్