విశాఖ సిటీలో కొత్త సర్వీసులు ప్రారంభించిన ఆర్టీసీ

52చూసినవారు
విశాఖ సిటీలో కొత్త సర్వీసులు ప్రారంభించిన ఆర్టీసీ
విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సూచన మేరకు మాధవధార, వుడా కాలనీ ప్రయాణికుల సౌకర్యార్థం సింహాచలం, ఆర్కే బీచ్ వెళ్లడానికి 48 ఎస్ నంబర్ గల రెండు ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అంధపు అప్పలరాజు శుక్రవారం తెలిపారు. ఆర్కే బీచ్ నుంచి బయలుదేరి కలెక్టరేట్, జగదాంబ, డాబాగార్డెన్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, దొండపర్తి, గోపాలపట్నం మీదుగా సింహాచలం వెళతాయన్నారు.

సంబంధిత పోస్ట్