వీసీకి వ్యతిరేకంగా టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన

80చూసినవారు
విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఛాంబర్ ఎదుట టీఎన్ఎస్ఎఫ్ నేతలు గురువారం ఆందోళన చేపట్టారుది. ప్రభుత్వం మారినా వీసీ ఛాంబర్లో జగన్ చిత్ర పటం తొలగించలేదని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల చిత్ర పటాలు పెట్టలేదని అభ్యంతరం తెలిపారు. తక్షణం జగన్ చిత్ర తొలగించి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల చిత్ర పటాలు పెట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్