మెయిన్ రోడ్ ఆధునికరించాలి

62చూసినవారు
గాజువాక శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో రోడ్డుపై తిరగడానికి ఇబ్బందిగా ఉందని మెయిన్ రోడ్ ని ఆధునికరించాలని అవార్డు టిడిపి నాయకులు మాజీ కౌన్సిలర్ పప్పు రాజారావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ మెయిన్ రోడ్డుని ఆధునికరించాలని , వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని అలాగే శ్రీనగర్కు ఆనుకొని ఉన్న ఫుడ్ గోడౌన్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు.

ట్యాగ్స్ :