18 ట‌న్నుల బెల్లంతో వినాయ‌కుడు

79చూసినవారు
గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 అడుగుల బెల్లం గణనాథుడిని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గురువారం మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా బెల్లంతో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి 18 టన్నులు బెల్లాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్