టీడీపీ నేత దాడి వీరభద్రరావు కీలక వ్యాక్యలు

72చూసినవారు
విశాఖ పోర్టులోకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చిన సంధ్యా ఆక్వా ఎక్సపోర్ట్స్ యాజమానులపై టీడీపీ నేత దాడి వీరభద్రరావు కీలక వ్యాక్యలు చేసారు.
ఈమేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు సీబీఐ అధికారులను అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్