16న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

83చూసినవారు
16న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
విశాఖ జీవీంఎసీలోని ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం 16వ తేదీన రద్దు చేసినట్టు మేయర్‌ హరివెంకట కుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని జోనల్‌ కార్యాలయాల్లో కూడా రద్దు చేశామన్నారు. మిలాద్ ఉన్ నబి పండగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేశామన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్