కాకడు-2025 విన్యాసాలకు వెళ్లిన ఎన్సిసి

73చూసినవారు
కాకడు-2025 విన్యాసాలకు వెళ్లిన ఎన్సిసి
కాకడు-2024 విన్యాసాల్లో భాగంగా ప్లీట్ కమాండర్స్ సదస్సులో పాల్గొనేందుకు బ్లాక్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్‌ను ప్లీట్ రియర్ అడ్మిరల్ సునీల్ మీనన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని డార్విన్‌కు నేవీ అధికారులు శుక్రవారం వెళ్లారు. అక్కడ 28 విదేశీ నౌకాదళాల ఉన్నతాధికారులతో తూర్పు నావికాదళం అధికారులు సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్