పాఠశాల కమిటీ ఎన్నికలు

62చూసినవారు
విశాఖలోని జీవీఎంసీ 40వ వార్డు జీవీఎంసి హైస్కూల్ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు గురువారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతి క్లాస్ నుంచి ముగ్గురు సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం ముఖ్యఅతిథిగా పాల్గొన్న వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు సమక్షంలో చైర్మన్ గా గుమ్మల గౌతమి, వైస్ చైర్మన్ గా ముడదాని సుశీలతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్