అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, పెదబయలు, హుకుంపేట మండలాలు కు చెందినవారు కు ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ"ఆఫీస్ "ఆధ్వర్యంలో శనివారం మొత్తం 20 యూనిట్లు మూడోవ విడత "మినీ ఔట్ లేట్"వస్తువు పంపిణీ చేయడం జరిగిందని ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ" మేక్స్-కొ-ఆర్డనేటర్ ఎస్, వెంకటలక్ష్మి తేలియాజేసారు.