చింతపల్లి డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం షర్మిల చేపట్టిన మహా సభల్లో ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి గారు జయరాం పాంగి మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులకు చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన, జగన్ మోహన్ రెడ్డి అధికారం వచ్చిన ఆదివాసీ గిరిజన ప్రాంతాలు మోప్పు చేస్తున్నారు తప్పు అభివృద్ధి చేయడం లేదని అన్నారు.