కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ లక్ష్మిపతి

390చూసినవారు
కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ లక్ష్మిపతి
పెదబయలు మండలం బొంగరం గ్రామ పంచాయితీ పరిధి చిట్రకాయపుట్టు గ్రామంలో కొత్త ఓటర్ల చేర్పుల కార్యక్రమంలో శనివారం సర్పంచ్ ఉడ్డు లక్ష్మిపత్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానుద్దెశించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కల్పించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సతీష్, శ్రీ వంచుర్భా సన్యాసిదొర, శ్రీ సాయి, శ్రీ సాంబా మూర్తి, ప్రకాష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్