పిల్లల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి

568చూసినవారు
పిల్లల్లో రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం తురకలపూడి పీహెచ్సీ పరిధిలో గురువారం నేషనల్ టాస్క్ ఫోర్స్ వాలిడేషన్ టీం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా చింతపాక, పెదపూడి గ్రామపంచాయతీల పరిధిలో బాలింతలకు, గర్భిణీలకు, విద్యార్థులకు సచివాలయ ఆన్లైన్ క్రాస్ చెకింగ్ ద్వారా రక్తహీనత ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించి వారికి బ్లడ్ పర్సంటేజీ పరీక్షలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్