బుచ్చయ్యపేటలో వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

566చూసినవారు
బుచ్చయ్యపేటలో వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
బుచ్చయ్యపేట మండలం బుచ్చయ్యపేట గ్రామంలో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ధర్మశ్రీ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ తోపాటు జడ్పిటిసి దొండా రాంబాబు, కోపరేటివ్ ప్రెసెంట్ శ్రీను, మాజీ సర్పంచ్ గాంధీ , స్కూల్ కమిటీ చైర్మన్ సత్తిబాబు, మీసేవ అప్పారావు దిబ్బడి సర్పంచ్ భాష, గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్