వడ్డాది విద్యార్థికి ఏఎంసిలో ఫ్రీ సీటు

61చూసినవారు
వడ్డాది విద్యార్థికి ఏఎంసిలో ఫ్రీ సీటు
బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన బేరా గోవిందరావు కుమారుడు అభిషేక్ పాల్ ఎంబిబిఎస్ లో ఫ్రీ సీటు సాధించాడు. ఆల్ ఇండియా నీట్ 13, 891 ర్యాంకు సాధించగా రాష్ట్రస్థాయిలో 667 స్టేట్ ర్యాంకు సాధించాడు. మొదట విడత కౌన్సిలింగ్లో ఆంధ్ర మెడికల్ కాలేజీ విశాఖలో ఎంబిబిఎస్ సీట్ సాధించాడు. బేరా గోవిందరావు సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు చెందిన వాడిగా ఇతను ప్రతిరోజు ఘరమసాల సామాన్లు వారపు సంతలలో విక్రయిస్తాడు.

సంబంధిత పోస్ట్