మొక్కులు చెల్లించుకున్న గుడ్డిప టిడిపి నేత మజ్జి అప్పారావు

67చూసినవారు
చోడవరం నియోజకవర్గ రావికమతం మండల గుడ్డిప గ్రామ టీడీపీ నేత మజ్జి అప్పారావు కార్యకర్తలు రాజాం మరిడిమాంబ శుక్రవారం మొక్కులు తీర్చుకున్నారు. చోడవరం ఎమ్మెల్యేగా మూడవసారి కె ఎస్ ఎన్ ఎస్ రాజు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు కావాలని మొక్కిన తమ మొక్కు ఫలించడంతో మరిడిమాంబ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నట్లు నేతలు తెలిపారు. మొక్కు చెల్లించిన వారిలో పిల్లా రమణ, అధికారి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్