25 మద్యం బాటిల్స్ స్వాధీనం

73చూసినవారు
25 మద్యం బాటిల్స్ స్వాధీనం
అక్రమంగా మద్యం తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నామని గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ఎస్సై ఎం. ఉపేంద్ర తెలిపారు. మంగళవారం కొయ్యూరు మండలం అంతాడ గ్రామానికి చెందిన వెలమ రాజుబాబు అనే వ్యక్తి 25 మద్యం క్వార్టర్ బాటిళ్లను పట్టుకొని వెళుతుండగా గొలుగొండ మండలం కొంగసింగి జంక్షన్ వద్ద తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నామన్నారు. ఈ మేరకు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్