నాలుగు కేజీలు గంజాయితో ఒకరి అరెస్టు

70చూసినవారు
నాలుగు కేజీలు గంజాయితో ఒకరి అరెస్టు
పోలీసు వారికి అందిన సమాచారం మేరకు మాడుగుల మండలం ముకుందపురం గ్రామ శివారులో సోమవారం సాయంత్రం సమయంలో పోలీసు వారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా పాడేరు నుండి వడ్డాది వైపు వెళ్తున్న ఒక వ్యక్తి తన లగేజ్ బ్యాగులో నాలుగు కేజీలు గంజాయితో నడుచుకుంటూ వస్తుండగా పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా సత్య సాయి జిల్లాకు చెందిన రాజేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి గంజాయి కేసు నమోదు చేసినట్టు సోమవారం రాత్రి పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్