బ్రిటిష్ వారి సమాధులను పరిరక్షించాలి

75చూసినవారు
అల్లూరి సీతారామరాజు చేతిలో మరణించిన బ్రిటిష్ సేనాధిపతుల కవర్డ్ హైటర్ సమాధుల స్థలాన్ని పరిరక్షించాలని ఏపీ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు పడాల వీరభద్రరావు నర్సీపట్నం ఆర్డీవో జయరాంకు సోమవారం వినతిపత్రం అందజేశారు. గతంలో పురావస్తు శాఖకు అప్పగించిన నేపథ్యంలో స్థలం అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని వినతి పత్రంలో కోరారు. స్పందించిన ఆర్డిఓ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్