రేవు పోలవరంకి 40 ప్రత్యేక సర్వీసులు

379చూసినవారు
రేవు పోలవరంకి 40 ప్రత్యేక సర్వీసులు
మాఘ పౌర్ణమి సందర్భంగా రేవుపోలవరం సముద్ర స్నానాలు నిమిత్తం ప్రజలకు నర్సీపట్నం నుంచి రేవు పోలవరం వరకు 40 ప్రత్యేక బస్సులు నడుపుతునట్లు నర్సీపట్నం ఆర్.టి.సి డిపో మేనేజర్ సి హెచ్ పవన్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరుకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్