బైక్ ఢీకొని కాంట్రాక్ట్ టీచర్ మృతి

1080చూసినవారు
బైక్ ఢీకొని కాంట్రాక్ట్ టీచర్ మృతి
మార్నింగ్ వాక్ చేసి వస్తుండగా వెనుకనుంచి బైక్ ఢీకొట్టడంతో మృతి చెందిన ఘటన కోట్ల మండల కేంద్రంగా జరిగింది. స్థానిక ఎస్ఐ ఎం సురేష్ చెప్పిన కథనాలు ఇలా ఉన్నాయి. పాకలపాడు గ్రామానికి చెందిన వాడు నాయుడు 40 సంవత్సరాలు ఏపీ గురుకుల కళాశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. ఉదయం మార్నింగ్ వెళ్లి వస్తుండగా వెనుకనుంచి బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్