పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

73చూసినవారు
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
నర్సీపట్నం మండలం లింగాలపాలెం గ్రామానికి చెందిన భీమిరెడ్డి సురేష్ కుమార్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు టౌన్ ఎస్సై ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. మొబైల్ మెకానిక్ గా పని చేస్తున్న సురేశ్ కుమార్ కుటుంబ సభ్యులు అలవాట్లు మానుకోవాలని మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య ఒక బాబు ఉన్నారు. తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్